Telangana Assembly election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. దీంతో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలివస్తోంది. అదే సమయంలో తొలిసారి ఓటు హక్కు కలిగి ఓటు వేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నారు. ఇక ప్రధాన పోటీ అధికారిక బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే పోరు ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా... అధికార పార్టీ తాము సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక 119 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. చివరి నిమిషంలో క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కి వచ్చిన సినీనటుడు బ్రహ్మానందం..!!#Brahmanandam #TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TSAssemblyElections2023 #VoterTurnout #Telangana #Oneindiatelugu pic.twitter.com/P6NftnG6xE
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2023












Click it and Unblock the Notifications