టీ హబ్లో టాటా ఇన్నోవేషన్ సెంటర్: మిస్త్రీతో మంత్రి కేటీఆర్
ముంబై: ముంబైలో టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ ఆయన్ని కోరారు.
ఇందుకు సైరస్ మిస్త్రీ అంగీరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని టీ హబ్లో ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సైరస్ మిస్త్రీ అంగీకారం తెలిపారు.

అదేవిధంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటాగ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు టాటా సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలిసి దిగిన ఫోటోను తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
In Mumbai today met with Chairman TATA Cyrus Mistry. Discussion on IT, Industry & collaboration in housing projects pic.twitter.com/Gv4nrdJ7Hl
— KTR (@KTRTRS) February 8, 2016
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications