టిడిపి ఆంధ్రకే పరిమితం, తెలంగాణకు మరో పార్టీ: పిఎ సంగ్మా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఓ కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైందని, బిజెపి పుంజుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

తెరాస ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్లో నాయకత్వ లోపం కనిపిస్తోందని సంగ్మా అభిప్రాయపడ్డారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన హైదరాబదా్ వచ్చారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో యెన్నం శ్రీనివాసరెడ్డి, చెరకు సుధాకర్తో కలిసి ఆయన ప్రెస్మీట్లో పాల్గొన్నారు.

తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications