విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఉపాధ్యాయురాలు, వీడియో తీశారు
నర్మెట్ట: జనగామ జిల్లాలోని నర్మెట్ట మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.. విద్యార్థినితో జడ వేయించుకొని, మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
కొందరు విద్యార్థులు ఈ దృశ్యాలను వీడియో తీసి వాట్సాప్లో అప్లోడ్ చేశారు. దీంతో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సదరు ఉపాధ్యాయులురాలి నుంచి వివరణ కోరి, ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.

క్లాస్ టైంలోనే ఫిజిక్స్ టీచర్ విద్యార్థినితో జడ వేయించుకుంది. దీనిని తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడియో తీశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్ పేరు పార్వతి.
ఆమె విద్యార్థినితో తలకు నూనె రాయించుకొని, మసాజ్ చేయించుకున్నారు. ఈ వీడియోను పోస్టు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారిని తొలగించి, సరైన ఫిజిక్స్ ఉపాధ్యాయురాలిని అపాయింటుమెంట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వీడియోపై జిల్లా విద్యాధికారి స్పందించారు. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications