ZPTC,MPTC ఫలితాలు వాయిదా... క్యాంపు రాజకీయాలు భరించలేం...
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనుంది రాష్ట్ర్ర ఎన్నికల సంఘం. స్థానిక జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవికాలం జులై మూడు వరకు ఉండడంతో ఎన్నికల సంఘానికి పలు పిర్యాధులు అందాయి. దీంతో ఈనెల 27న విడుదల చేయాల్సి జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

మరోవైపు ఎన్నికల ఫలితాలను నెలరోజుల ముందు విడుదల చేసినట్లయితే జడ్పీ చైర్మన్తో ఎంపీపీల ఎంపికలో క్యాంప్ రాజకియాలకు అవకాశం ఉందన్న ఆందోళనను పలు పార్టీలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి.దీంతో ఆయా పార్టీల విజ్ఝప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఫలితాలను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
కాగా వాయిదా వేసిన ఎన్నికల ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది మరోసారీ నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేయనుంది.ఈనేపథ్యంలోనే ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications