సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించండి: కోదండరామ్
హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఆదివారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలే ఎజెండా అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలపై సర్కారు సానుకూలంగా లేదన్నారు కోదండరామ్. కార్మికులను ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కోదండరామ్ ఆరోపణలు చేశారు.

సింగరేణి ఇంకా సవరించిన ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ను ఓడించాలని ఆయన కార్మికులను కోరారు.
సింగరేణి కార్మికులకు న్యాయం కలగాలంటే టిఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించాలని కోదండరామ్ కార్మికులను కోరారు. రెండు రోజుల క్రితం కోదండరామ్ ఎవరని కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications