పాత కక్షలే: మద్యం మత్తులో దారుణం.. వీడిన టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ
సనత్ నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగులు వల్లభనేని శ్రీనివాస్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్: ఈ నెల 16న సనత్ నగర్ బస్టాండు వద్ద హత్యకు గురైన టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య మిస్టరీ వీడింది. వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.
సనత్ నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగులు వల్లభనేని శ్రీనివాస్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడు షాజిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

పాత కక్షల నేపథ్యంలోనే వల్లభనేని శ్రీనివాస్ హత్య జరిగినట్టు పోలీసులు నిర్దారించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications