వెళ్లిపో అంటూ.. కూచిభొట్ల హత్య: అమెరికాపై తెరాస ఎంపీ నిప్పులు
అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం లోకసభలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. మీ దేశానికి పో అంటూ శ్రీనివాస్ను నిందితుడు ప్యూరింటన్ హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు.

అమెరికాలో భారతీయులపై దాడుల పట్ల చింతిస్తున్నామని, భారతీయుల భద్రతపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతామని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతీయుల మీద జరుగుతున్న దాడులపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ స్పందించారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications