గాల్లోకి ఎగిరిన రాంచరణ్ విమానాలు: హైదరాబాద్-తిరుపతి తొలి సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ డైరెక్టర్గా ఉన్న ట్రూజెట్ విమాన సేవలు ఆదివారం ఉదయం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రూజెట్ తొలి విమాన సర్వీసును కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి పి శోక్గజపతిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి కెటి రామారావు, రాంచరణ్, ట్రూజెట్ ఎండీ ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తదితర నగరాలకు కూడా ట్రూజెట్ విమానాలను నడుపనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని పేర్కొంది.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications