తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 ను అధికారికంగా విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

అంతేకాకుండా ఈ సారి ఒక్కో పరీక్షకు మధ్య ఒకరోజు గ్యాప్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఈ గ్యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. హాల్ టికెట్ల జారీతో పాటుగా.. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయానికి సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు వివరించారు.
-
SSC JOBS : నెలకు రూ.1,50,000 వరకు జీతంతో 3003 పోస్టులకు నోటిఫికేషన్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications