పక్క రాష్ట్రం సహకరించుకున్నా...: తుమ్మల
పత్తి రైతులకు మేలైన ధరలు అందిస్తున్నమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నమన్నారు. గరువారం ఈ విషయమై తుమ్మల మీడియాతో మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్దరించి సాగునీరు అందిస్తున్నమని వెల్లడించారు. కేంద్రం, పక్క రాష్ట్రం సహకరించకున్నా ఉమ్మడి రాష్ట్రం కంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. టీ ఐపాస్ తో 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ ప్రొడక్షన్ లో కూడా తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలు తెలిసిన సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications