పక్క రాష్ట్రం సహకరించుకున్నా...: తుమ్మల
పత్తి రైతులకు మేలైన ధరలు అందిస్తున్నమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నమన్నారు. గరువారం ఈ విషయమై తుమ్మల మీడియాతో మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్దరించి సాగునీరు అందిస్తున్నమని వెల్లడించారు. కేంద్రం, పక్క రాష్ట్రం సహకరించకున్నా ఉమ్మడి రాష్ట్రం కంటే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. టీ ఐపాస్ తో 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ ప్రొడక్షన్ లో కూడా తెలంగాణ ముందుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలు తెలిసిన సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications