వీల్ చైర్లో కోర్టుకు విక్రమ్ గౌడ్, ఖరీదైన బిఎండబ్ల్యు కారు సీజ్
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో పోలీసులు ఆయన బిఎండబ్ల్యు కారును సీజ్ చేశారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో పోలీసులు ఆయన బిఎండబ్ల్యు కారును సీజ్ చేశారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వీల్ చైర్లోనే ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
అనంతరం అరెస్టు చేశారు. నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం ఆయన కాల్పుల డ్రామా ఆడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకున్న విక్రమ్ ఈ రోజు డిశ్చార్జ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విక్రంను అపోలో ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండు విధించింది. చికిత్సకు అనుమతి ఇచ్చింది.
పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు, అక్రమ ఆయుధాన్ని కల్గి దాన్ని ఉపయోగించిన ఘటనలో ఎనిమిది మందిపై కేసులు నమోదుచేసిన పోలీసులు.. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్న విక్రమ్తో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications