నాపై కాల్పులు జరిపారు, కఠినంగా శిక్షించాలి: పోలీసులకు విక్రమ్ వాంగ్మూలం ఇదే
తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు.
హైదరాబాద్: తనపై కాల్పులు జరిగిన విషయమై మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. శనివారం ఆయన పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చారు. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్పారు.
దుండగులు కాల్పులు జరపగానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరినట్లు చెప్పారు. తన అరుపులు విన్న భార్య షిపాలి కిందకు వచ్చిందని, వెంటనే 108కు ఫోన్ చేయాలని ఆమెకు సూచించినట్లు తెలిపాడు.

నొప్పి ఎక్కువగా ఉండటం వల్లే తాను శుక్రవారం మాట్లాడలేకపోయానని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్ గౌడ్ తెలిపారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు విక్రమ్.
పోలీసులు ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నప్పటికీ విక్రమ్ గౌడ్ తన వాంగ్మూలంలో ఇలా చెప్పడంతో పోలీసులు మరో కోణంలో విచారించాల్సిన అవసరం ఏర్పడింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications