దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు భత్కల్ వింత ప్రవర్తన, గులాబీతో జడ్జి ఎదుట
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్ను గురువారం నాడు కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు. భత్కల్ పారిపోయేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో... జైలులోని సిసి కెమెరాల ఏర్పాటుపై నివేదిక సమర్పించాలని చర్లపల్లి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
అభియోగాల నమోదు పైన విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. యాసిన్ భత్కల్ సహా ఐదుగురు చర్లపల్లి జైలుకు హాజరయ్యారు.

కాగా, యాసిన్ భత్కల్ గురువారం నాడు గులాబీ పువ్వుతో హాజరయ్యాడు. జడ్జి ఎధుట గులాబీతో హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాది భత్కల్ ఆశ్చర్యపరిచాడు. ప్రవర్తన పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనను విడిపించేందుకు ఐసిస్ కృషి చేస్తోందని, త్వరలోనే బయటకు వస్తానని కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ జైలులోని టెలిఫోన్ నుంచి భార్యకు, స్నేహితులకు చెప్పిన నేపథ్యంలో భత్కల్ను ఉంచిన బ్యారక్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications