దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు భత్కల్ వింత ప్రవర్తన, గులాబీతో జడ్జి ఎదుట
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్ను గురువారం నాడు కోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు. భత్కల్ పారిపోయేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో... జైలులోని సిసి కెమెరాల ఏర్పాటుపై నివేదిక సమర్పించాలని చర్లపల్లి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
అభియోగాల నమోదు పైన విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. యాసిన్ భత్కల్ సహా ఐదుగురు చర్లపల్లి జైలుకు హాజరయ్యారు.

కాగా, యాసిన్ భత్కల్ గురువారం నాడు గులాబీ పువ్వుతో హాజరయ్యాడు. జడ్జి ఎధుట గులాబీతో హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాది భత్కల్ ఆశ్చర్యపరిచాడు. ప్రవర్తన పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనను విడిపించేందుకు ఐసిస్ కృషి చేస్తోందని, త్వరలోనే బయటకు వస్తానని కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ జైలులోని టెలిఫోన్ నుంచి భార్యకు, స్నేహితులకు చెప్పిన నేపథ్యంలో భత్కల్ను ఉంచిన బ్యారక్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications