త్వరలో ఏపీ సర్కార్-ఐఎస్బీ ఒప్పందం- దేశంలో తొలిసారి-కొత్త రాజధానుల్లో పెట్టుబడుల ఆకర్షణ...
ఏపీలో కొత్తగా ఏర్పాటవుతున్న రెండు నూతన రాజధానులు విశాఖపట్నం, కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం ఓ కీలక ఒప్పందం చేసుకోబోతోంది. హైదరాబాద్ కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీతో చేసుకునే ఈ ఒప్పందంతో వెనుక బడిన ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఆగస్టు 5న ఐఎస్బీతో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఐఎస్బీ భాగస్వామ్యంతో ప్రభుత్వం, పాలనతో కీలక సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణతోపాటు భారీ పరిశ్రమలు తీసుకురావడం, ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్దడంలో ఐఎస్బీ భాగస్వామ్యం పనికొస్తుందని గౌతం రెడ్డి వెల్లడించారు. ఎంఎన్సీ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కూడా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రాష్ట్రాభివృద్ధికి పలు విధాలుగా సహరించేందుకు ఐఎస్బీ సిద్దంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
Recommended Video
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications