కొత్త ఓటర్ల నమోదులో విశాఖ నెంబర్ వన్
విశాఖ : ఓటు హక్కు ప్రాధాన్యంపై జనాల్లో అవగాహన పెరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు, అవగాహన కార్యక్రమాల కారణంగా చాలా మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. విశాఖ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రెండున్నర లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది.
మచీలిపట్నం పోర్టు ,తెలంగాణకు పోతుందన్న లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన కేటిఆర్
లక్షా
81వేల
కొత్త
ఓటర్లు
ఎన్నికల
కమిషన్
ఆదేశాల
మేరకు
ఈ
నెల
15
వరకు
దరఖాస్తులు
స్వీకరించి
1,81,189
మంది
కొత్తవారికి
ఓటుహక్కు
కల్పించామని
విశాఖ
కలెక్టర్
కె.
భాస్కర్
చెప్పారు.
మరో
90వేల
దరఖాస్తులు
పరిశీలనలో
ఉన్నాయని
అన్నారు.
కొత్తగా
చేరిన
వారితో
కలుపుకుని
విశాఖ
ఓటర్ల
సంఖ్య
34,61,217కు
చేరింది.
ఈ
నెల
25న
ఓటర్ల
తుది
జాబితాను
ప్రకటించనున్నారు.
18-25
ఏళ్ల
వయసు
గల
ఓటర్లు
30
శాతం
కొత్తగా
ఓటర్లుగా
నమోదైన
వారిలో
అందరూ
18
-
19
ఏళ్ల
వయసువారు
కాదని
కలెక్టర్
ప్రకటించారు.
18
నుంచి
25
ఏళ్ల
మధ్య
వయసు
గల
యువత
20
నుంచి
30శాతం
మంది
ఓటర్లుగా
నమోదయ్యారని,
మిగతా
వారంతా
వివిధ
వయసుల
వారని
స్పష్టం
చేశారు.
ప్రభుత్వం,
ఈసీ
చేపట్టిన
అవగాహన
కార్యక్రమాల
వల్లే
ఈ
స్థాయిలో
కొత్త
ఓటర్లు
ఓటు
హక్కు
నమోదుచేసుకున్నారని
అభిప్రాయపడ్డారు.