విజయనగరంలో ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు...
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి మండలం పుర్రెయవలస వద్ద యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు అంటున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకొని వెళ్తుండగా ప్రమాద ఘటన వద్ద చంద్రబాబు ఆగారు. క్షతగాత్రులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదంతో జిల్లాలో ఒక్కసారిగా కలకల రేగింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications