కారులో 5 కోట్లు.. సీటు కింద కరెన్సీ కట్టలు.. చెక్ పెట్టిన పోలీసులు
జనగామ : ఎన్నికల వేళ కరెన్సీ కట్టలు చేతులు మారుతున్నాయి. లెక్కలు లేని కోట్ల రూపాయల ధన ప్రవాహం అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు కొందరు. ఈక్రమంలో జనగామ జిల్లాలో 5 కోట్ల రూపాయలు పట్టుబడటం సచలనంగా మారింది. పెంబర్తి చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ నగదు గుట్టురట్టైంది. అర్ధరాత్రి 1.30 - 2.00 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న ఓ స్విఫ్ట్ కారులో ఇంత పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది.

కారు లోపల, ఢిక్కీలో పోలీసులకు ఏమీ దొరకలేదు. అనుమానం వచ్చి వెనుక సీటు కింద చెక్ చేయగా కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. అయితే ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు గానీ, సరైన పత్రాలు గానీ లభించలేదు. దీంతో ఈ కరెన్సీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్నికల అధికారుల సమక్షంలో లెక్కించగా 5 కోట్ల రూపాయలు ఉన్నట్లు తేలింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications