ఉస్మానియాకు ఎన్నారైల విరాళం

ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం తాము చేయదలుచుకున్న కృషిలో హరినాథ్ మేడి, డాక్టర్ వెంకటేశ్వర్లు, బుచ్చన్న గాజుల, శరత్ వేముల ఉన్నారు. కంప్యూటర్ సెంటర్ కోసం ఉద్దేశించిన 40 లక్షల రూపాయల చెక్ ను వారు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరుపతిరావు, రిజిస్ట్రార్ ముత్యం రెడ్డిలకు అందజేశారు.
తమ సంఘం 90 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు బుచ్చన్న గాజుల తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా నుంచి 90 మంది స్టార్ ఉస్మానియన్లను, అమెరికా నుంచి 90 మంది స్టార్ ఉస్మానియన్లను గుర్తిస్తామని ఆయన చెప్పారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications