లగడపాటికి ఎన్నారైల వినతి

ఎన్నారైలది న్యాయమైన కోరిక అని, ఈ విషయంపై తాను ప్రభుత్వానికి విన్నవిస్తానని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. లగడపాటి రాజగోపాల్ కూడా దానికి సానుకూలంగా ప్రతిస్పందించారు. తాను వ్యక్తిగతం విషయాన్ని పరిశీలించి, విధివిధానాలు ఎలా ఉండాలనే విషయంపై మాట్లాడుతానని ఆయన చెప్పారు. లోతుగా విశ్లేషణ జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications