అవినీతిపై పోరుకు ఎన్నారైలు

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా లేదా మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కే రాజకీయ పార్టీలు పరిమితం కావడం పట్ల అమెరికాలో అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని నడుపుతున్న హైమా సాగి, రామ్ గోపాల్ మాదారపు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుంభకోణంలో ఎంత భారీగా డబ్బులు పోయాయనే దానిపై కాకుండా ేశాన్ని అవినీతి భూతం నుంచి కాపాడడానికి శక్తి యుక్తులు కేంద్రీకరించాలని వారన్నారు. రాజా రాజీనామా చేస్తే మరో మహారాజా వస్తారని, అవినీతి పునరావృతం కాకుండా బలమైన నిబంధనలను రూపొందించాలని పీపుల్ ఫర్ లోకసత్తా అభిప్రాయపడింది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications