అవినీతిపై పోరుకు ఎన్నారైలు

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా లేదా మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కే రాజకీయ పార్టీలు పరిమితం కావడం పట్ల అమెరికాలో అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని నడుపుతున్న హైమా సాగి, రామ్ గోపాల్ మాదారపు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుంభకోణంలో ఎంత భారీగా డబ్బులు పోయాయనే దానిపై కాకుండా ేశాన్ని అవినీతి భూతం నుంచి కాపాడడానికి శక్తి యుక్తులు కేంద్రీకరించాలని వారన్నారు. రాజా రాజీనామా చేస్తే మరో మహారాజా వస్తారని, అవినీతి పునరావృతం కాకుండా బలమైన నిబంధనలను రూపొందించాలని పీపుల్ ఫర్ లోకసత్తా అభిప్రాయపడింది.
More From
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఇరాన్తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications