వీలునామాపై ఎన్నారైల సదస్సు

వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ సంపన్నులకు, వయస్సు మీరినవారికి మాత్రమే కాదని ఆటా చెబుతోంది. ఇల్లు, స్టాక్ ఫోర్ట్ఫోలియోలు, కారు, కంప్యూటర్ వంటివి ఉన్నవారికి కూడా వీలునామా అవసరమని అంటోంది. దీని ద్వారా ప్రభుత్వం వారసులను నిర్ధారిస్తుందని స్పష్టం చేస్తోంది. మైనర్ పిల్లలకు సంరక్షకులను కూడా నిర్ధారిస్తుంది. పన్నులను కూడా తగ్గిస్తుందని చెబుతోంది.












Click it and Unblock the Notifications