ఆటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఆటా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రామ్రెడ్డి, సంస్థ మీడియా ప్రతినిధి లింగాల హరిప్రసాద్రెడ్డి, డెట్రాయిట్ స్థానిక సమన్వయకర్త మురళీ బొమ్మనవెని, సంస్థ ప్రతినిధులు వినోద్ కుకునూరు, నాగేందర్ ఐత, రామ్చంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ శిబిరంలో పాల్గొన్న రక్త దాతలను వీరు అభినందించారు. వచ్చే రెండు నెలల్లో ఇలాంటివి మరో రెండు కార్యక్రమాలను నిర్వహించడానికి 24 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మాంటెస్సోరి హాల్ ప్రిన్సిపల్ కరెన్లుమ్స్డెన్, ఆనంద్ తదితరులకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications