పిఎఫ్ఎల్ తొలి కార్యవర్గ బోర్డు

హైమా సాగి ఈవెంట్ విభాగం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. హౌస్టన్కు చెందిన దినేష్ పగడాల మీడియా విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బోర్డుకు యువకులు ఎన్నికయ్యారని, పిఎఫ్ఎల్ వీరి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని పిఎఫ్ఎల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కళ్యామ్ రామన్ అన్నారు. 2014 ఎన్నికల నాటికి జయప్రకాశ్ నేతృత్వంలోని లోకసత్తా పార్టీని బలోపేతం చేస్తామని ప్రసన్న మేధ అన్నారు.












Click it and Unblock the Notifications