వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆటా కొత్త అధ్యక్షుడు రాజేందర్ జిన్నా
పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజేందర్ కొత్త కార్యవర్గ కమిటీ ఎన్నికలు జరిపారు. ప్రెసిడెంట్ ఎలెక్టుగా కరుణాకర్ మాధవరం, కార్యదర్శిగా రామ్మోహన్ కొండా, సంయుక్త కార్యదర్శిగా సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, కోశాధికారి రామ్ తూమ్కుంట్ల ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011కి గాను కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఆటా బోర్డు 2012 సమావేశం జులై 6వ తేదీన అట్లాంటాలో జరుగుతుంది.
Story first published: Tuesday, May 29, 2012, 9:52 [IST]