కాందహార్ జైలులో ఆంధ్రుడు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు చెందిన రాజు 2010లో అఫ్గానిస్తాన్ వెళ్లాడు. కాందహార్ ఎయిర్ఫీల్డ్ కెనడియన్ ఇంజనీర్ సపోర్ట్ స్క్వాడ్రన్లో ఎఐఎం గ్రూప్ ఎస్కార్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మిలిటరీ ట్రక్కు దొంగతనం కేసులో పోలీసులు ఆ లంకేయుడి కోసం అన్వేషిస్తుండగా, రాజు కారులో అతను ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రాజు కూడా జైలులోనే ఉన్నాడు. రాజుకు భార్య లావణ్య, తండ్రి అనంతరావు, తల్లి కమల, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications