కాందహార్ జైలులో ఆంధ్రుడు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు చెందిన రాజు 2010లో అఫ్గానిస్తాన్ వెళ్లాడు. కాందహార్ ఎయిర్ఫీల్డ్ కెనడియన్ ఇంజనీర్ సపోర్ట్ స్క్వాడ్రన్లో ఎఐఎం గ్రూప్ ఎస్కార్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మిలిటరీ ట్రక్కు దొంగతనం కేసులో పోలీసులు ఆ లంకేయుడి కోసం అన్వేషిస్తుండగా, రాజు కారులో అతను ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రాజు కూడా జైలులోనే ఉన్నాడు. రాజుకు భార్య లావణ్య, తండ్రి అనంతరావు, తల్లి కమల, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications