వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వివేకానంద ఆదర్శాలే శరణ్యం
మతాల్లోని విశ్వజనీనమైన పవిత్ర విలువలు అనే ఉమ్మడి పునాదిపై ఐక్యతను, సామరస్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని మూడో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. క్షమాగణానికి, సామరస్యానికి, హింసావ్యతిరేకతకు సంబంధించిన పలు విషయాలను ఆయన ఉదహరించారు. అహింసా ధర్మాన్ని ఉద్బోధిస్తుండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
అహింస మార్గంలో భూమండలంపై దశాబ్దాలుగా సాగుతున్న కాలుష్యానికి అంతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య సహోదరత్వం పెంపొందించాలని అన్నారు. మనం క్షమగుణాన్ని, అహింసను లేదా అస్తిత్వ రాహిత్యాన్ని నేర్చుకోవాలని అన్నారు.
శాంతి, ఆశ, ప్రేమ గుణాల ద్వారా మాత్రమే మానవత్వం వర్ధిల్లుతుందని అన్నారు. భారతదేశంలో మతాల మధ్య సంబంధాలను, సామరస్యాన్ని బుచ్చన్న గాజుల వివరించారు.
Comments
English summary
Chairperson Dr. Pradip K. Ghosh opened the World Congress of Religions 2012 by calling forth the interfaith movement as a powerful force for solving social problems. The Congress commemorates the 150th birth anniversary of Swami Vivekananda.
Story first published: Monday, December 3, 2012, 15:11 [IST]