ఎన్నారైల రిపబ్లిక్ డే టాక్

USA
భారత గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎన్నారైలకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సంఘం బే ఏరియాలో వాట్ వైజ్ లీడర్స్ ఫాలో అనే అంశంపై ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేపా గ్రూప్‌ సిఇవో కోచ్, సలహాదారు ప్రసాద్ కైపా ప్రసంగిస్తారు. సంస్థలను స్థాపించి నడిపించుకోదలచినవారికి ఈ ప్రసంగం ఉపయోగకరంగా ఉంటుంది. బే ఏరియాలోని భారత సమూహాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. కైపా ఐటి కమ్యూనిటీతో సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో ఎన్నారైలకు ఆయన ప్రసంగం పాఠాలు నేర్పుతుందని భావిస్తున్నారు.

కైపా ప్రసంగం ఈ నెల 27వ తేదీ సాయంత్ర ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది. ఓల్డ్ ఫ్రాన్సిస్కో రోడ్ సన్నివాలేలోని అతిథి ఇండియన్ రెస్టారెంట్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కైపా ప్రసంగం తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+