వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల రిపబ్లిక్ డే టాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
భారత గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎన్నారైలకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సంఘం బే ఏరియాలో వాట్ వైజ్ లీడర్స్ ఫాలో అనే అంశంపై ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేపా గ్రూప్‌ సిఇవో కోచ్, సలహాదారు ప్రసాద్ కైపా ప్రసంగిస్తారు. సంస్థలను స్థాపించి నడిపించుకోదలచినవారికి ఈ ప్రసంగం ఉపయోగకరంగా ఉంటుంది. బే ఏరియాలోని భారత సమూహాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. కైపా ఐటి కమ్యూనిటీతో సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో ఎన్నారైలకు ఆయన ప్రసంగం పాఠాలు నేర్పుతుందని భావిస్తున్నారు.

కైపా ప్రసంగం ఈ నెల 27వ తేదీ సాయంత్ర ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది. ఓల్డ్ ఫ్రాన్సిస్కో రోడ్ సన్నివాలేలోని అతిథి ఇండియన్ రెస్టారెంట్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కైపా ప్రసంగం తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

English summary
Telangana Cultural Association is arranging a talk on "What Wise Leaders Follow" during 63 Indian Republic Day Celebrations on Jan 27th in Bay Area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X