NRI News: ఎడవొద్దు నాన్న.. నీకు బొమ్ములు తీసుకొస్తా అని చెప్పి అనంతలోకాలకు వెళ్లిన తండ్రి..
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
కొడుకుకు మందులు, బొమ్మలు తీసుకురావడానికి వెళ్లిన ఓ తండ్రి అనంత లోకాలకు వెళ్లాడు. దీంతో భర్త మరణం, దయనీయ ఆర్థిక పరిస్థితితో భార్య పిల్లలు అంత్యక్రియలకు విరాళాలు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత బాధలోనూ భర్త కిడ్నీ దానం చేసేందుకు ఆ భార్య ముందుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలోని న్సిల్వేనియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
భారత సంతతికి చెందిన ప్రీతేశ్ పటేల్ అనే వ్యక్థి 10 ఏళ్లకు పైగా లాంకాస్టర్లో నివాసం ఉంటున్నారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉ్ననారు. అతను అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వారు లాంకాస్టర్ నుంచి పెన్సిల్వేనియాలోని డౌఫిన్ కౌంటికి వెళ్లారు. ప్రీతేశ్ పటేల్ అక్కడు జాబ్ కోసం సెర్చ్ మొదలు పెట్టాడు.

చిన్న కొడుకుకు టైప్ 1 డయాబెటిస్ ఉండడంతో అతనికి ఇన్సూలిన్, బొమ్మలు కొనడానికి జనవరి 27న ప్రితేశ్ పటేల్ బయటకు వెళ్లాడు. అతను ఇన్సూలిన్, బొమ్మలు కొనుగోలు చేసి వాల్ మార్ట్ వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ కారు అతన్ని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందతూ జనవరి 30న ప్రీతేశ్ పటేల్ మృతి చెందారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ప్రీతేశ్ పటేల్ అంత్యక్రియలు నిర్వహించడానికి భార్య పిల్లలు విరాళాలు సేరించారు. వచ్చిన డబ్బుతో ప్రీతేశ్ పటేల్ దహనసంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు ప్రీతేశ్ పటేల్ కిడ్నీలను స్వచ్ఛందంగా దానం చేశారు. ఈ ప్రమాదనికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications