వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు బెదిరింపు: భారత సంతతికి చెందిన అమెరికా కంపెనీ సీఈఓ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై విమానాశ్రయంలో బాంబు వున్నట్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై అమెరికాలోని ఓ కంపెనీకి సీఈఓగా విధులు నిర్వహిస్తున్న వినోద్ మూర్జానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

'Bom' Or 'Bomb'? Indian-Origin CEO Of US Firm Arrested

మంగళవారం ఉదయం వచ్చిన ఈ బాంబు బెదిరింపు కాల్‌తో అనేక విమానాల రాకపోకలలో జాప్యం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. తాను ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే విమానం అందుకునేందుకు ఈ బూటకపు ఫోన్‌ కాల్‌ చేసినట్లు విమానాశ్రయంలో అరెస్టయిన వినోద్‌ మూర్జానీ చెప్పారు.

కాగా, టెలిఫోన్ బూత్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వినోద్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య, పిల్లలతో వర్జీనియాకు వెళ్లే క్రమంలో వినోద్ ఈ తప్పుడు కాల్ చేసి పోలీసులకు చిక్కడం గమనార్హం.

English summary
A flyer inquiring about the status of a Mumbai-Delhi flight was arrested and booked on Sunday for a hoax bomb call after an apparent misunderstanding over the pronunciation of the word 'bomb.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X