30 లక్షల డాలర్లు చీటింగ్: భారతీయులు అరెస్టు
న్యూయార్క్: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, బ్యాంకులను మోసం చేశారని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ఐదుగురితో సహా 7గురిని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు 30 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్షల డాలర్ల అపరాధ రుసుం విధిస్తారని అక్కడి న్యాయనిపుణులు అంటున్నారు.
భారత సంతతికి చెందిన జ్యోస్నా కరణ్ (43), ప్రవీణ్ సింగ్ (53), మహేంద్ర ప్రసాద్ (53) అనే ముగ్గురిని కాలిఫోర్నియా నగరంలో అరెస్టు చేశారు. పాల్ సింగ్ (79), సునితా సింగ్ (60), అమెరికాకు చెందిన స్యానీ ఇష్యాక్ (69), మార్టీన్ బహ్రామ్ (42) అనే ఐదుగురిని న్యూ యార్క్ సమీపంలో అరెస్టు చేశారు.

న్యూయార్క్ పోలీసుల కథనం మేరకు ఈ 7గురు వివిధ స్కీంల కింద పలువురి దగ్గర నగదు వసూలు చేసి వారిని మోసం చేశారు. అదే విధంగా పలు బ్యాంకులలో వీరు నగదు లావాదేవీలు నిర్వహించి మోసం చేశారు.
సుమారు 30 లక్షల డాలర్ల మేరకు బ్యాంకులకు మోసం చేశారని గుర్తించిన పోలీసులు వీరి కోసం గాలించారు. చివరికి అందరిని అరెస్టు చేశారు. నిందితులు నేరం చేసినట్లు వెలుగు చూసిందని, వీరికి కోర్టులో 30 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications