భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు భారీ గ్రాంట్
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు అరుదైన అవకాశం లభించింది. క్యాన్సర్పై అపూర్వ పరిశోధనలు చేపట్టిన సైంటిస్టు నవీన్ వరదరాజన్కు 11 లక్షల డాలర్ల గ్రాంటు ప్రకటించారు.
భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త వరదరాజన్ యూనివర్సిటీ ఆఫ్ హుస్టన్లో మరో పరిశోధకుడు సంఘ్యూక్ ఛుంగ్తో కలిసి ప్రాణాంతక క్యాన్సర్ విశేష పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనలకు గుర్తింపుగా అమెరికాలోని క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసర్ట్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్సాస్ (సిపిఆర్ఐటి) ఈ సహాయ నిధిని మంజూరు చేసింది.
క్యాన్సర్ మూల కారణాలు, నివారణ చికిత్సలకు ఈ సంస్థ అమెరికాలో భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తోంది. హుస్టన్ వర్సిటీలో ఓ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ సహాయక ప్రొఫెసర్ అయిన వరదరాజన్ టి-సెల్ ఇమ్యూనోథెరపిలో విస్తృత పరిశోధనలు సాగించేందుకు ఈ నిధులను సమకూర్చారని ప్రకటనలో పేర్కొన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications