అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన తల్లి, కొడుకుల హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ సంతతి మహిళను, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యారు. వాష్టింగ్టన్లోని వర్జీనియా సబర్స్లో గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరిని కాల్చి చంపారు.
అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతికి చెందిన మాలా మన్వానీ, రిషి మన్వానీని పై తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఘటన జాతి విద్వేష హత్యగా తాము అనుకోవడం లేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన దుండగులు ఎవరు, ఎందుకు ఈ ఘటనకు పాల్పడాల్సి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇంట్లో తల్లి కొడుకులు నిర్జీవంగా పడి ఉన్నారు. శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. దోషులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు చెబతున్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications