కువైట్ టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి హరికృష్ణ సంతాపసభ
కువైట్: తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు హవల్లి ప్రాంతంలో సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ కువైట్ ఆధ్యక్షులు కుదరవల్లి సుధాకార్ రావు, పీఆర్ఓ మద్దిన ఈశ్వర్ నాయుడు, టిడిపి గల్ప్ కన్వీనర్ గుదె నాగార్జున చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భముగా సుధాకర రావు మాట్లాడుతూ... హరికృష్ణ ఆకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. చైతన్య రథసారథిగా, నందమూరి హరికృష్ణ సుమారు కొన్ని వేల కిలో మీటర్లు స్వయంగా రథంను నడిపించారని గుర్తు చేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ తాము నమ్మలేకపోతున్నామని చెప్పారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల మథ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.


తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి, కోటేశ్వర్, కోవ్వూరు ప్రసాద్, సుబ్బయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications