లండన్లో ఎన్టీఆర్ వర్ధంతి, నివాళి
లండన్: లండన్ ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ యుకె యూరప్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో వెస్ట్ లండన్లో నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, నేతలు పయ్యావుల కేశవ్, నన్నపనేని రాజకుమారి నటి కవిత, ఎల్విఆర్కె ప్రసాద్, టి. డి జనార్ధన్, ఖొల్లు రవీంద్ర, మోహన్, దుర్గ చౌదరి, వావిలాల సరళ దేవి, ఫోన్ లైవ్ ద్వారా తమ సందేశాన్నిఅందించారు.

కోర్ టీం సభ్యులు రవి, కిరణ్, విభాగం అధ్యక్షుడు జై కుమార్ ఎన్టీఆర్ను కొనియాడారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి, తెలుగు జాతి ఉనికికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications