చిన్నారి శాన్వి హత్య కేసు: రఘనందన్కు మరణశిక్ష

2012, అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో జరిగిన ఈ దారుణంలో చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిలు వారి సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. రఘునందన్, ఆ తర్వాత మాట మార్చాడు. కేవలం దొంగతనం మాత్రమే చేశానని, హత్యలతో తనకు సంబంధం లేదని కోర్టుకు చెప్పాడు.
ఇద్దరు అమెరికన్ పౌరులు తనను బెదిరించి, శాన్వీ, సత్యవతిలను హత్య చేశారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మారింది. కేవలం డబ్బు కోసమే రఘునందన్ జంట హత్యలకు పాల్పడ్డాడని ఈ నెల 9న కోర్టు నిర్థారించింది. కేసులో దోషిగా తేలిన రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
More From
-
యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్ -
అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications