వార్‌ బహుముఖ విస్తరణ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, Aug 13 2004

హైదరాబాద్‌: నిషేధం ఎత్తివేసిన తర్వాతగ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున కేడర్‌ని రిక్రూట్‌ చేస్తున్నపీపుల్స్‌వార్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై దృష్టి సారిస్తోంది.

పదిహేనేళ్ళ క్రితం అప్పటి టిడిపి ప్రభుత్వంవిద్యాసంస్ధల్లో ఎన్నికలపై నిషేధం విధించడంతో విద్యార్ధి సంఘాలునిర్వీర్యమయ్యాయి. పీపుల్స్‌వార్‌ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అయినరివల్యూషనరీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యు)నుక్రియాశీలకం చేయాలని యోచిస్తున్నారు.

గ్రౌండు లెవల్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా దిగువ స్ధాయికార్యకర్తలు మాత్రమే నక్సలైటు గ్రూపులకు లభిస్తారు.యూనివర్సిటీ స్ధాయిలో అయితే బాగా చదువుకున్నపై స్ధాయి కేడర్‌ లభిస్తుంది. పీపుల్స్‌వార్‌ అగ్రనేతలుముప్పాళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతి వంటివారు ఆర్‌ఎస్‌యునుంచి వచ్చిన వారే.

మరో పక్క పీపుల్స్‌వార్‌ గ్రామసభలు కూడాగణనీయంగా జరుగుతున్నాయి. నిన్న గుంటూరు జిల్లాలోగ్రామసభ సభ నిర్వహించి రెవిన్యూ అధికారులను పిలిపించిమిగులు భూములు పేదలకు పంచవలసిందిగా ఆదేశించారు.

Recent Stories
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+