చిరంజీవి పార్టీలో లుకలుకలు!

కృష్ణా జిల్లా వరకు చిరంజీవి రాజకీయ వ్యూహాల బలహీనత బయట పడింది. విజయనిర్మలను కృష్ణా రూరల్ కన్వీనర్ గా నియమించడంతో మొదలైన గొడవ రాష్ట్రానికంతటికీ పాకింది. పెద్ద మనిషి అయిన కెపి రెడ్డయ్యను చిరంజీవి ఆశ్రయించి ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది.
సంస్ధాగత నిర్మాణంలో చిరంజీవి పార్టీ బాగా వెనుకబడి ఉంది. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను చూడడానికి జనం వస్తున్నా వారు ఎన్టీఆర్ లాగా ఒక పవర్ ఫుల్ మెసేజ్ ని ఇవ్వలేకపోతున్నారు. తన పార్టీకి కాపు కులం ముద్ర పడకుండా చిరంజీవి ఎంత జాగ్రత్త పడినా కృష్ణా జిల్లా విషయంలో ఆయన డొల్లతనం బయట పడింది.
చిరంజీవి పార్టీకి ముప్పైకి మించి స్ధానాలు రావని ఇప్పటికిప్పుడు తాజా అంచనాల ప్రకారం తెలుస్తోంది. అయితే హంగ్ అసెంబ్లీ వస్తే కీలక పాత్ర వహించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.
More From
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications