రెంటికి చెడ్డ రేవడి చిరు!

ప్రజారాజ్యం నుంచి వలసలు ఆగడం లేదు. చివరికి చిరంజీవి ఒక్కరే మిగులుతారన్న వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. కానీ తాను మరో రౌండ్ ప్రజల్లోకి వెళ్తే సీన్ మారిపోతుందని చిరంజీవి అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సైద్ధాంతిక పునాదులు వేసినవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. వారు చెప్పిన మాటలనే చిరంజీవి చిలుకలా వల్లె వేస్తున్నారు. సినిమా స్టైల్ రాజకీయాల్లో పనిచేయదని ఎంతో మంది ప్రజారాజ్యం నాయకులు చెప్పి వెళ్ళిపోయారు. పవన్ కల్యాణ్,నాగబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంత బాధలోనూ చిరంజీవి పార్టీ కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు.
ఇప్పుడు చిరంజీవి ప్రజల్లోకి వెళితే మంచి స్పందన రావచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలు పడక వ్యవసాయ పనులు ఆగిపోయాయి. ఈ సందర్భం చిరంజీవికి బాగా ఉపయోగపడవచ్చు. కానీ ఎన్నికలు లేకుండా జనంలోకి వెళ్ళడం నీళ్ళు లేని చెరువులో ఈదిన చందం. చిరంజీవి ఇప్పుడు చేయాల్సింది ప్రజల్లోకి వెళ్ళడం కాదు,పార్టీని సంస్ధాగతంగా పునర్ నిర్మించుకోవడం. ఇందుకోసం ఆయన ఎ
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హైదరాబాద్ TO అండమాన్ టూర్.. బడ్జెట్ ధరలోనే.. బీచ్ లో ఫుల్ గా చిల్ అవ్వొచ్చు..! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!












Click it and Unblock the Notifications