జయప్రకాశ్ పై కమ్మకుల పెద్దల ఆగ్రహం?

గ్రేటర్ ఎన్నికల్లో ఎంత బలహీన పడినా లోక్ సత్తాకు 5.54 శాతం ఓట్లు వచ్చాయి. సెటిలర్ల ఓట్లను ప్రజారాజ్యం కూడా చీల్చగలిగింది. అయినా తెలుగుదేశం పార్టీకి గత సాధారణ ఎన్నికల కంటే ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 14 శాతం ఓట్లు మాత్రమే రాగా ఈ ఎన్నికల్లో 27.79 శాతం రావడం గమనించాల్సిన విషయం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టిడిపికి ఓట్లలో వచ్చిన తేడా 0.38 శాతం మాత్రమే.
లోక్ సత్తా అభ్యర్ధులు రంగంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఒక గట్టి అభిప్రాయానికి వచ్చిన కమ్మ పెద్దలు, మేధావులు ఎలాగైనా జయప్రకాష్ నారాయణను ఒప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోగా, గెలుపు గుర్రంలా కనిపిస్తున్న తెలుగుదేశం విజయావకాశాలను లోక్ సత్తా దెబ్బతీయడం చూడడానికి ఏ మాత్రం బాగుండలేదని వీరు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కావాలంటే, జెపి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే ఆయన సమాజిక సేవా కార్యక్రమాలకు ఎన్ని కోట్ల విరాళాలనైనా సేకరించి ఇస్తామని ఆవేశపరుడైన ఒక కమ్మ వ్యాపారవేత్త వ్యాఖ్యానించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications