మగధీర పై న్యాయపోరాటం

కానీ చండేరి నవల వివాదం ఇంకా అల్లు అరవింద్ ను, దర్శకుడు రాజమౌళిని వెంటాడుతోంది. ఏడు రోజుల్లోగా తమ క్లయింట్ కు క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించుకోవాలని ఆ లీగల్ నోటీసులో ఉంది. ఈ లీగల్ నోటీసు కాపీలను దట్స్ తెలుగు డాట్ కామ్ సహా ఆన్ని ప్రధాన పత్రికలకు వెబ్ సైట్లకు నేడు పంపించారు.
చండేరి నవలను ఎన్నో నెలల క్రితం ఎమెస్కో ప్రచురణ సంస్ధ పుస్తకంగా ప్రచురించింది. అంతకు ముందు ఈబనవల ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. రచయిత చారి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన తరఫున విజయ్ కుమార్ అనే న్యాయవాది న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏడురోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే ఈ వివాదం న్యాయస్ధానానికి చేరుకుంటుంది. ఆ తర్వాత పరిస్ధితి మగధీర సినిమా ప్రదర్శనను ఆపే వరకు వెళ్ళ వచ్చు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications