ఇక వైయస్ జగన్ వర్గం ఫైట్

నెల్లూరు జిల్లాలో గోపాల్ రెడ్డిని పక్కన పెట్టి, వ్యవహారాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పిసిసి అప్పగించింది. దీనిపై గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. వైయస్ జగన్ ది వ్యక్తిగత యాత్ర అని, అందువల్ల తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పిసిసి సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అలాగే, ప్రతాపరెడ్డి కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జగన్ వర్గానికి సంబంధించి ఇప్పటికి ఓ స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి అందరినీ కాంగ్రెసు దూరంగా పెట్టాలనే నిర్ణయానికే వచ్చినట్లు కనిపిస్తుంది. దీనిపై జగన్ వర్గం కూడా ఓ స్పష్టతకు వచ్చి, తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ అప్పుడప్పుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ వర్గం కలిసికట్టుగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications