వైయస్ జగన్ క్లియర్

వైయస్ జగన్ పై కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ అంశం తేలేవరకు వైయస్ జగన్ కూడా అంత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఈలోగా ఆయన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర ఖరారయ్యే అవకాశం ఉంది. అది కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే ఉంటుందని అంటున్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుందనేదానిపై కూడా జగన్ కు స్పష్టత ఉండి ఉంటుంది. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా ఉండడం వల్లనే సీమాంధ్రలో తన బలాన్ని పెంచుకోవడానికి ఓదార్పు యాత్రల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. వ్యూహాత్మకంగా మాత్రం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని ఆయన ప్రస్తుతానికి అంటున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications