వైయస్ జగన్ క్లియర్

వైయస్ జగన్ పై కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణ అంశం తేలేవరకు వైయస్ జగన్ కూడా అంత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఈలోగా ఆయన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఓదార్పు యాత్ర ఖరారయ్యే అవకాశం ఉంది. అది కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే ఉంటుందని అంటున్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుందనేదానిపై కూడా జగన్ కు స్పష్టత ఉండి ఉంటుంది. తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా ఉండడం వల్లనే సీమాంధ్రలో తన బలాన్ని పెంచుకోవడానికి ఓదార్పు యాత్రల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. వ్యూహాత్మకంగా మాత్రం తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని ఆయన ప్రస్తుతానికి అంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications