సి. రామచంద్రయ్యకు దేవుళ్లే దిక్కు?

మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో దేవాదాయ శాఖను నిర్వహించిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దండు శివరామరాజుకు దేవాదాయ శాఖను కేటాయించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో దండు శివరామరాజు ఓడిపోయారు. క్యాన్సర్ వ్యాధితో ఆయన ఇటీవల మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాదాయ శాఖను నిర్వహించిన ఎం. సత్యనారాయణ రావు 2009 ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయంగా ముందు వరుసలో లేకుండా పోయారు.
ఆ తర్వాత జువ్వాడి రత్నాకర్ రావు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా చురుగ్గా లేకుండాపోయారు. ఆ తర్వాత దేవాదాయ శాఖను నిర్వహించిన గాదె వెంకటరెడ్డి 2009లో గెలిచినప్పటికీ ఆయనకు ఆ తర్వాత మంత్రి పదవి దక్కలేదు. జూపల్లి కృష్ణారావు విషయం తెలిసిందే. జూపల్లి రాజీనామా తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు దేవాదాయ శాఖను అప్పగించే ప్రయత్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేశారు. కానీ దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. మొత్తం మీద, సి. రామచంద్రయ్య రాజకీయ జీవితంపై కూడా దేవాదాయ శాఖ ప్రభావం పడుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications