పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధుల విడుదల..!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఈ నెల 13 అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు మరో 2 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానుండగా అదే రోజున ఏపీ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Video Published On: Wednesday, Mar 11, 2026, 07:40 [IST]


Click it and Unblock the Notifications