ఈ నెల 28 వరకు ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం ఈ నెల 28 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Video Published On: Monday, Mar 23, 2026, 12:22 [IST]


Click it and Unblock the Notifications