ఫైర్ సేప్టీ ఉండాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలే..!
హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేట్ లోని మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వెలువడుతుండటంతో జనాలు బయటికి పరుగులు తీశారు. నీలగిరి బ్లాక్ లో నాలుగవ అంతస్తులోని ఇనిస్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందోళనకు గురయ్యారు.
Video Published On: Friday, Feb 20, 2026, 03:26 [IST]


Click it and Unblock the Notifications