కరువుకు పాస్వర్డ్.. అనావృష్టికి కేరాఫ్ 'బాబు': రోజా ఫైరింగ్ కామెంట్స్
శ్రీకాళహస్తి : రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శ్రీకాళహస్తి పర్యటన సందర్బంగా.. మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో చక్కెర కర్మాగారాలను మూయించేశాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. మన్నవరం ప్రాజెక్ట్ను సైతం చంద్రబాబు వేరే చోటుకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు. ఇంతవరకు రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించలేదని మండిపడ్డ రోజా.. చంద్రబాబు కరవుకు పాస్వర్డ్ అని, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications