'ఏఐ' వల్ల ఉద్యోగం, డబ్బు ప్రాముఖ్యత తగ్గిపోతుంది.. మస్క్ సంచలనం
స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), రోబోటిక్స్ యుగం నడుస్తోందని తెలిపారు. వీటి వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రాబోయే 10-20 ఏళ్లలో ఏఐ, రోబోటిక్స్ వల్ల వర్క్ అనేది ఆప్షనల్ అవుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ అంటే డబ్బు చుట్టూనే తిరగడం కాకుండా కొత్త దారిలో ఆర్థిక వ్యవస్థను మలిచేందుకు ఇవి తోడ్పడతాయని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు, గ్రోక్ ఏఐ టూర్ అధినేత ఎలాన్ మస్క్.. భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగాలు ఎలా రూపాంతరం చెందుతాయన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్- సౌదీ పెట్టుబడుల ఫోరమ్ లో మాట్లాడుతూ.. వచ్చే 10-20 ఏళ్లలో వర్క్ అనేది ఆప్షనల్ అవుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగం, ఉపాధి అనేది ఆప్షనల్ అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం అనేక రంగాల్లో ఏఐ, రోబోటిక్స్ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో.. రెగ్యులర్ జాబ్స్ కచ్చితం కాదన్న ఆలోచనను ఆయన ఈ వేదికపై వివరించారు.
— Elon Musk (@elonmusk) November 21, 2025
ఇది ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. 10 ఏళ్లు కానీ 20 ఏళ్లు కానీ పట్టొచ్చు. నా అంచనా ప్రకారం వర్క్ అనేది ఆప్షనల్ మాత్రమే. రానున్న 10-20 ఏళ్లలో ఇలా జరగొచ్చు. ఈ మేరకు ఉద్యోగానికి, హాబీస్ కు లింక్ పెడుతూ ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ లేదా వీడియో గేమ్స్.. ఎలాగైతే ఎంజాయ్ కోసం ఆడతామో.. అలాగే ఉద్యోగం కూడా ఆప్షనల్ అవుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో ఏఐ, రోబోటిక్స్ సాంకేతికత గణనీయంగా విస్తరిస్తున్నట్లు వివరించారు.

నా అంచనా కరెక్ట్ అయితే.. ఏఐ, రోబోటిక్స్ రంగాలు ఇలానే అభివృద్ధి చెందితే.. డబ్బు ప్రాముఖ్యత భవిష్యత్తులో తగ్గిపోతుందని వివరించారు. రోబో ఇండస్ట్రీ మరింత పెరుగుతుందని.. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీల కంటే ఇవి మరింతగా పెరుగుతాయని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ప్రతి మానవుడి జీవితాన్ని మరింత బెటర్ చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఆయన వ్యూ ప్రకారం.. ఈ టెక్నాలజీల గణనీయమైన అభివృద్ధి కారణంగా సంప్రదాయ ఉద్యోగాల మీద ప్రజలు ఆధారపడడం తగ్గిపోతుందని.. దానివల్ల ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ రీ షేప్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications