తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇదే..!
తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాతే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖారారు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారమే. పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది (2025) మార్చి 17 నుంచి 31 వరకు ఏపీ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ఆప్డేట్ వచ్చింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications